అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎందుకు రావడం:చంద్రబాబునాయుడు
- September 06, 2018
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజాసమస్యలపై చర్చించే విషయంలో అలసత్వం చూపడంపై అసహనం వ్యక్తం చేశారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేల సమాచారం తనకు చెప్పాలని కోరారు. ఇవాళ అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ప్రతిపక్షం సభలో లేకపోయినా సమావేశాలు బాగా జరిగాయి అన్న ఫీలింగ్ ప్రజలకు కలిగేలా చూడడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అటు, వైసీపీ తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు. సభకు ఎందుకు రావడం లేదో కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారని విమర్శించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్