చిన్నారులకు ఫుడ్ పాయిజన్: వెండర్ సస్పెన్షన్
- September 07, 2018
యూఏఈలోని రెండు స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ గటనకు సంబంధించి వెండర్ని సస్పెండ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలో 30 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అల్ అయిన్లోని స్కూల్స్లో ఈ ఘటన జరిగింది. వెండర్ని సస్పెండ్ చేసి విచారణ వేగవంతం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైనవారికి అవసరమైన వైద్య చికిత్సను అందించడం జరిగింది. అబుదాబీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి నాణ్యత గల వైద్యం అందించే చర్యలు తీసుకుంటోందని మినిస్ట్రీ ప్రకటించింది. అబుదాబీ ఫుడ్ కంట్రోల్ అథారిటీతోపాటుగా మినిస్ట్రీ ఓ ఎమర్జన్సీ కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తి చేయనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి