2,000 కిలోల మీట్ని ధ్వంసం చేసిన మునిసిపాలిటీ
- September 09, 2018
మస్కట్: దోపార్లోని సెంట్రల్ స్లాటర్ హౌస్లో 2,000 కిలోల మీట్ని ఆగస్ట్లో ధ్వంసం చేసినట్లు దోఫార్ మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ధ్వంసం చేయబడిన మీట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు తినడానికి వీల్లేకుడా వుండడం వల్లే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2,981 కిలోల మీట్ని మనుషులు తినడానికి వీల్లేని పరిస్థితుల్లో వుండడం వల్ల దాన్ని ఆగస్ట్లో సెంట్రల్ స్లాటర్ హౌస్లో ధ్వంసం చేసినట్లు మునిసిపాలిటీ అధికారులు ఆన్లైన్లో పేర్కొన్న ప్రకటనలో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!