హైపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం: ఐదుగురికి గాయాలు
- September 10, 2018
మస్కట్: సుల్తానేట్ క్యాపిటల్లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం కారణంగా ఐదుగురు గాయాలపాలయ్యారని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడి) పేర్కొంది. హైపర్ మార్కెట్ కిచెన్ ఏరియాలో తొలుత అగ్ని కీలలు మొదలయ్యాయని పిఎసిడిఎ వెల్లడించింది. గాయపడ్డవారికి అత్యవసర వైద్య చికిత్సను అందించారు. ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా మంటల్ని అదుపు చేశారనీ, కిచెన్ చిమ్నీ నుంచి మంటలు వ్యాపించాయని విలాయత్ ఆఫ్ బౌషెర్లోని అల్ ఘుబ్రా ఏరియాలో ఈ ప్రమాదం జరిగిందని, పొగ పీల్చడం వల్ల ఐదుగురు అస్వస్థతకు గురయ్యారని పిఎసిడిఎ వివరించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి