రోడ్డు తాత్కాలికంగా మూసివేత
- September 21, 2018
మస్కట్: అల్ లతైబా వద్ద సుల్తాన్ కబూస్ రోడ్ వేస్ రెండిటిని ఈ వారాంతంలో మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. రెండు రైట్ సైడ్ వేస్ని, అల్ అతైబా బ్రిడ్జి తర్వాత సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై మూసివేయడం జరుగుతుంది. గురువారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రొటీన్ మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం ఈ మూసివేత చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెసిడెంట్స్, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మునిసిపాలిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి