ఒమన్లో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
- September 21, 2018
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలికొంది. అల్ వుస్తా హెల్త్ గవర్నరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. ఒకరికి చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఢీకొన్న వాహనాల్లో ఒకటి అగ్ని ప్రమాదానికి గురవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గాయపడ్డవారికి హైమా హాస్పిటల్లో వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!