సౌదీ టీవీలో న్యూస్ బులెటిన్ చదివిన తొలి సౌదీ మహిళ
- September 21, 2018
జెడ్డా: సౌదీ అరేబియా ప్రధా నేషనల్ టీవీస్టేషన్లో ముఖ్యమైన ఈవినింగ్ న్యూస్ బులెటిన్ చదివిన తొలి మహిళగా వీమ్ అల్ దఖీల్ రికార్డులకెక్కారు. ఒమర్ అల్ నష్వాన్తో కలిసి గురువారం సౌదీ టీవీ ఛానల్లో న్యూస్ని ప్రెజెంట్ చేశారు వీమ్ అల్ దఖీల్. ఈ నేపథ్యంలో సౌదీస్, ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె పెర్ఫామెన్స్ అద్భుతమని, న్యూస్ని ప్రెజెంట్ చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారనీ, చాలా గొప్పగా న్యూస్ని ప్రెజెంట్ చేశారని అందరూ అభినందిస్తున్నారు. గతంలో అల్ దఖీల్, సిఎన్బిసి అరేబియాలో పనిచేశారు. మహిళలు సౌదీలోని పలు ఇతర ఛానళ్ళలో పనిచేస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన సంస్కరణ చర్యల్లో భాగంగా మహిళలకు వివిధ రంగాల్లో ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!