మావోయిస్టుల ఘాతుకం..ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతి
- September 23, 2018
విశాఖ జిల్లా డుంబ్రీగూడ మండలం తొట్టంగి వద్ద మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. దాడి సమయంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ ఉన్నారు. మావోయిస్టుల ఘాతుకానికి సర్వేశ్వరరావుతో పాటు సివేరు సోమ కూడా మృతి చెందారు. దాడిలో 50 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. ఇద్దరిని అతి సమీపం నుంచి కాల్చిచంపినట్లు సమాచారం. మావోయిస్టుల దాడితో కిడారి, శివేరి సోమ స్పాట్లోనే మృతి చెందారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!