'టైకూన్స్ ఆఫ్ టుమారో' లో మన ఆడపడుచులు
- September 24, 2018
ముంబై: ఫోర్బ్స్ ఇండియా తొలిసారిగా విడుదల చేసిన 'టైకూన్స్ ఆఫ్ టుమారో' జాబితాలో ఒలింపిక్ పతక విజేత, తెలుగు షట్లర్ పీవీ సింధు, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెలకు చోటు దక్కింది. వ్యాపార, చిత్ర, క్రీడా రంగాల్లో గొప్ప ఘనతలు సాధించిన 22 మందితో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. క్రీడా రంగం నుంచి సింధుకు మాత్రమే చోటు లభించడం విశేషం.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







