దోహా-హైదరాబాద్ విమానంలో ఊపిరాడక చిన్నారి మృతి
- September 25, 2018
శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో దారుణం జరిగింది. శ్వాస ఆడక ఓ బాలుడు చనిపోయాడు. హైదరాబాద్లోని మౌలాలీకి చెందిన దంపతులు అమెరికా నుంచి దోహా మీదుగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. విమానంలోనే 11నెలల అర్నావ్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చికిత్స కోసం ఎయిర్పోర్టు పోలీసులు బాలుడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారికి శ్వాస ఆడక చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. దంపతులు బోరున విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!