వడ్డీ రేట్లు పెంచిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్
- September 27, 2018
యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (సిబియూఏఈ) రెపో రేటుని 25 బేసిస్ పాయింట్లను పెంచింది. అలాగే సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్పై వడ్డీ రేట్లనూ పెంచింది. డాలర్ ధర పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బ్యాంక్. రెపోరేట్, షార్ట్ టెర్మ్ లిక్విడిటీ అప్పుల్ని సిబియూఏఈ నుంచి సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్పై తీసుకున్నవారికి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. సిబియూఏఈ, దేశంలో నడుస్తున్న బ్యాంకులకు సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ని జారీ చేస్తుంది. తాజా మార్పులతో వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి