నిజ్వా యాక్సిడెంట్: ప్రమాద బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- September 28, 2018
మస్కట్: రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడ్డ ఐదుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నిజ్వాలో ఓ మహిళ కారు నడుపుతూ, ప్రమాదవశాత్తూ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు ఓ మోస్తరు గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. రెదాత్ అల్ బుసైద్ ప్రాంతంలోని నిజ్వా స్కూల్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్లో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ నుంచి తన పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు కారులో వచ్చిన ఓ మహిళ, బ్రేక్ వేయడానికి బదులు యాక్సెలేటర్ తొక్కడంతో ప్రమాదం జరిగిందని అధఙకారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..