ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ను కడిగేసిన ఇండియా
- September 30, 2018
ఐక్య రాజ్య సమితి వేదికగా మరోసారి దాయాది పాకిస్థాన్ను కడిగిపారేసింది ఇండియా. ఇదేనా కొత్త పాకిస్థాన్ అంటూ ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వాన్ని ఏకిపారేసింది. 2014లో పెషావర్లోని సైనిక స్కూల్పై జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ ఉందన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషీ విమర్శలను తిప్పికొట్టింది. మీ నీచమైన ఆరోపణలు ఆ దాడిలో చనిపోయిన అమాయక చిన్నారులను అవమానించేవే అని స్పష్టంచేసింది. మానవ హక్కులపై ప్రపంచానికి ఉపన్యాసాలు ఇచ్చే ముందు మీ దేశం సంగతి చూసుకోండి అంటూ ఓ స్థాయిలో దులిపేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి