కేజీకి రూ.1450 చొప్పున 'అంగారకుడి' మట్టి సరఫరా
- September 30, 2018
అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తలు అంగారకుడిపై ఉండే లాంటి మట్టిని తయారు చేస్తున్నారు. అంగారకుడిపై నాసా 'క్యూరియాసిటీ' రోవర్ సేకరించిన మట్టి రసాయన లక్షణాల ఆధారంగా మట్టిని రూపొందించారు. కృత్రిమంగా రూపొందించిన మట్టిని 'సిమ్యులెంట్' అని పిలుస్తూ కేజీకి రూ.1450 చొప్పున ఇతరులకు సరఫరా కూడా చేస్తున్నారు. ఈ మట్టి అరుణ గ్రహంపై ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు తోడ్పడుతుందని, నీరు, నిత్యావసరాలను అక్కడే సమకూర్చుకునే మార్గాలను అన్వేషించే వీలు చిక్కుతుందని చెపుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!