జనవరి 18న తెలంగాణ జాగృతి యువ నేతల సదస్సు.!
- October 02, 2018
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువనేతల సదస్సు 2019, జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సదస్సు.. మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో గాంధీజీ అనుసరించిన వ్యూహాలు, సిద్ధాంతాలతో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ఎలా చేరుకోవాలి అనే అంశంపై చర్చించనున్నారు. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన వినూత్న పద్ధతులపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు 500లకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు స్వదేశానికి చెందిన ప్రముఖులు.. 60 మందికి పైగా సదస్సులో ప్రసంగించనున్నారు. ఇతర వివరాల కోసం https://www.tjiylc.com వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!