భారతీయ ఉద్యోగులకు బ్రిటన్లో వీసా ఆంక్షలు!
- October 02, 2018
లండన్ భారతీయ ఉద్యోగులకుబ్రిటన్ప్రభుత్వం వీసా ఆంక్షలు మరింత కఠినతరంచేస్తోంది. వలసవిధానాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో భాగంగా భారతీయ ఉద్యోగులకే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. వీసా పొందిన అభ్యర్ధులు వెనువెంటనే వారి కుటుంబాన్నిసైతం తీసుకోవాల్సి ఉంటుంది. వారిన భావి ఉద్యోగులు సిఫారసుచేసినపక్షంలోమాత్రమే వారి కుటుంబాలను తీసుకునే అనుమతి ఉంటుంది. ఐరోపాయేతర పౌరులు, భారతీయ పౌరులకు ఇదే వీసా విధానం అమలవుతుందని వెల్లడించింది. బ్రిటన్లో నివసిస్తున్న ఐరోపా పౌరులతోపాటు అత్యధిక నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త వ్యవస్థలో మరిన్ని ఆంక్షలు కూడా రానున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!