ఫెస్టివ్ సీజన్: లండన్కి ఫ్రీక్వెన్సీ పెంచనున్న ఎతిహాద్
- October 04, 2018
ఎతిహాద్ ఎయిర్ వేస్, అబుదాబీ నుంచి లండన్కి విమానాల ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 3 నుంచి 4 సర్వీసులు డిసెంబర్ 15 నుంచి 13 జనవరి వరకు నడపనున్నామనీ, ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఈ నిర్నయం తీసుకున్నామని ఎతిహాద్ ఎయిర్ వేస్ ప్రకటించింది. బోయింగ్ 787-9 క్లాస్ విమానాల్ని నడుపుతారు. వీటిల్లో 28 బిజినెస్ స్టూడియోస్, 271 ఎకానమీ స్మార్ట్ సీట్స్ అందుబాటులో వుంటాయి. ఎతిహాద్ ఎయిర్ వేస్ జనరల్ మేనేజర్ (యూకే మరియు ఐర్లాండ్) జేమ్స్ హారిసన్ మాట్లాడుతూ, ఫెస్టివ్ పీరిడ్ కోసం అదనపు విమానాలు నడిపేందుకు ఉత్సాహంగా వున్నామని చెప్పారు. లండన్ నుంచి ఎతిహాద్ గ్లోబల్ నెట్వర్క్కి సంబంధించి పలు డెస్టినేషన్స్కి లింకప్ చేసేలా ఈ అదనపు సర్వీసులు ఉపయోగపడ్తాయని ఎతిహాద్ చెబుతోంది.
తాజా వార్తలు
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!









