ఫెస్టివ్ సీజన్: లండన్కి ఫ్రీక్వెన్సీ పెంచనున్న ఎతిహాద్
- October 04, 2018
ఎతిహాద్ ఎయిర్ వేస్, అబుదాబీ నుంచి లండన్కి విమానాల ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 3 నుంచి 4 సర్వీసులు డిసెంబర్ 15 నుంచి 13 జనవరి వరకు నడపనున్నామనీ, ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఈ నిర్నయం తీసుకున్నామని ఎతిహాద్ ఎయిర్ వేస్ ప్రకటించింది. బోయింగ్ 787-9 క్లాస్ విమానాల్ని నడుపుతారు. వీటిల్లో 28 బిజినెస్ స్టూడియోస్, 271 ఎకానమీ స్మార్ట్ సీట్స్ అందుబాటులో వుంటాయి. ఎతిహాద్ ఎయిర్ వేస్ జనరల్ మేనేజర్ (యూకే మరియు ఐర్లాండ్) జేమ్స్ హారిసన్ మాట్లాడుతూ, ఫెస్టివ్ పీరిడ్ కోసం అదనపు విమానాలు నడిపేందుకు ఉత్సాహంగా వున్నామని చెప్పారు. లండన్ నుంచి ఎతిహాద్ గ్లోబల్ నెట్వర్క్కి సంబంధించి పలు డెస్టినేషన్స్కి లింకప్ చేసేలా ఈ అదనపు సర్వీసులు ఉపయోగపడ్తాయని ఎతిహాద్ చెబుతోంది.
తాజా వార్తలు
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!







