ఫెస్టివ్ సీజన్: లండన్కి ఫ్రీక్వెన్సీ పెంచనున్న ఎతిహాద్
- October 04, 2018
ఎతిహాద్ ఎయిర్ వేస్, అబుదాబీ నుంచి లండన్కి విమానాల ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 3 నుంచి 4 సర్వీసులు డిసెంబర్ 15 నుంచి 13 జనవరి వరకు నడపనున్నామనీ, ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఈ నిర్నయం తీసుకున్నామని ఎతిహాద్ ఎయిర్ వేస్ ప్రకటించింది. బోయింగ్ 787-9 క్లాస్ విమానాల్ని నడుపుతారు. వీటిల్లో 28 బిజినెస్ స్టూడియోస్, 271 ఎకానమీ స్మార్ట్ సీట్స్ అందుబాటులో వుంటాయి. ఎతిహాద్ ఎయిర్ వేస్ జనరల్ మేనేజర్ (యూకే మరియు ఐర్లాండ్) జేమ్స్ హారిసన్ మాట్లాడుతూ, ఫెస్టివ్ పీరిడ్ కోసం అదనపు విమానాలు నడిపేందుకు ఉత్సాహంగా వున్నామని చెప్పారు. లండన్ నుంచి ఎతిహాద్ గ్లోబల్ నెట్వర్క్కి సంబంధించి పలు డెస్టినేషన్స్కి లింకప్ చేసేలా ఈ అదనపు సర్వీసులు ఉపయోగపడ్తాయని ఎతిహాద్ చెబుతోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







