15 మంది వలస ఫిషర్మెన్ అరెస్ట్
- October 04, 2018
మస్కట్: మొత్తం 15 మంది ఫిషర్మెన్ని సినాలో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ వెల్లడించింది. 800 కిలోల కన్నాడ్ని వీరు విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. సినా ఫిషింగ్ మార్కెట్లో ఈ అక్రమ అమ్మకాలు జరుగుతుండగా అరెస్ట్ చేశారు అధికారులు. ఈ సీజన్లో ఈ ఫిష్ తాలూకు ఫిషింగ్ని బ్యాన్ చేశారు. ఇన్స్పెక్షన్ డ్రైవ్ సందర్భంగా వీరిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మినిస్ట్రీకి చెందిన జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్ ఈ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!