టైల్ మానుఫ్యాక్చరర్కి జైలు, జరీమానా
- October 08, 2018
మస్కట్: ఒమన్లో ఓ ఇండస్ట్రియల్ టైల్ ఫ్యాక్టరీ ఓనర్కి పది రోజుల జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింఇ న్యాయస్థానం. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. బురైమిలోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ నిందితుడికి ఈ శిక్ష విధించింది. కన్స్యుమర్ ఒకరు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు కాగా, విచారణలో బాధితుడి ఆరోపణలు నిజమని తేలింది. ఒప్పందం ప్రకారం అందించాల్సిన టైల్స్లో ఒప్పందం మేరకు క్వాలిటీ లేదని తేలింది. దీంతో నిందితుడిపై ఆరోపణలు నిజమని తేల్చిన న్యాయస్థానం నిందితుడికి జరీమానా, జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు