గంగా నది ప్రక్షాళన ఉద్యమకారుడు అగర్వాల్ కన్నుమూత
- October 11, 2018గంగా నది ప్రక్షాళన కోసం నిరాహార దీక్ష చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త జేడీ అగర్వాల్ (86) కన్నుమూశారు. 109 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయనను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడే ఆయన ప్రాణం విడిచారు. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిని పరిశుభ్రపరచాలని 2008 నుంచి అగర్వాల్ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇటీవల చేసింది ఆరో దీక్ష. జేడీ అగర్వాల్ మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు