16 మంది ఆసియన్లకు జైలు శిక్ష
- October 12, 2018బహ్రెయిన్:కేబుల్ దొంగతనం కేసులో 16 మంది ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఒక్కొక్కరికీ రెండేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. 1 మిలియన్ బహ్రెయినీ దినార్స్ విలువైన కేబుల్స్ని దొంగిలించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్, ఈ కేసును ఛేదించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ