బహ్రెయిన్పై ప్రధాని మోడీ ప్రశంసలు
- October 16, 2018
భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రహెయిన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్స్ని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా రీ ట్వీట్ చేశారు. బహ్రెయిన్ని ల్యాండ్ ఆఫ్ టాలరెన్స్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ కంట్రీగా ప్రధాని నరేంద్రమోడీ తన ట్వీట్స్లో అభివర్ణించారు. ఈ ట్వీట్తోపాటు, ఇండియన్ హెరిటేజ్ని కీర్తిస్తూ బహ్రెయినీ ఆర్టిస్ట్ నూర్ పాడుతున్న పాటను కూడా పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్రమోడీ. 15వ శతాబ్దంలో పోయెట్ నర్సింహ్ మెహతా, గుజరాతీలో రాసిన ప్రముఖ హిందూ భజన్స్లో ఒకటైన 'వైష్ణవ జనా తో' పాట అది. భారత జాతి పిత మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన పాట అది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!