దొంగతనం, ఆపై దాడి: ఇద్దరు అరెస్ట్
- October 19, 2018మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్లో దొంగతనానికి పాల్పడి, ఆపై దాడికి తెగబడిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితులపై గతంలో క్రిమినల్ రికార్డ్స్ వున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం, దాడి కేసులో నిందితుల్ని ఖౌద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేశారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంటి ముందు నిల్చున్న వ్యక్తిపై దాడి చేసిన నిందితుడు, అతని వద్ద డబ్బుని లాక్కుని, దాడి చేశాడు. విచారణలో నిందితుడికి సహకరించిన మరికొందరిని గుర్తించిన పోలీసులు వారినీ అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి