దొంగతనం, ఆపై దాడి: ఇద్దరు అరెస్ట్
- October 19, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్లో దొంగతనానికి పాల్పడి, ఆపై దాడికి తెగబడిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితులపై గతంలో క్రిమినల్ రికార్డ్స్ వున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం, దాడి కేసులో నిందితుల్ని ఖౌద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేశారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంటి ముందు నిల్చున్న వ్యక్తిపై దాడి చేసిన నిందితుడు, అతని వద్ద డబ్బుని లాక్కుని, దాడి చేశాడు. విచారణలో నిందితుడికి సహకరించిన మరికొందరిని గుర్తించిన పోలీసులు వారినీ అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!







