దొంగతనం, ఆపై దాడి: ఇద్దరు అరెస్ట్
- October 19, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్లో దొంగతనానికి పాల్పడి, ఆపై దాడికి తెగబడిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితులపై గతంలో క్రిమినల్ రికార్డ్స్ వున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం, దాడి కేసులో నిందితుల్ని ఖౌద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేశారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంటి ముందు నిల్చున్న వ్యక్తిపై దాడి చేసిన నిందితుడు, అతని వద్ద డబ్బుని లాక్కుని, దాడి చేశాడు. విచారణలో నిందితుడికి సహకరించిన మరికొందరిని గుర్తించిన పోలీసులు వారినీ అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







