దొంగతనం, ఆపై దాడి: ఇద్దరు అరెస్ట్
- October 19, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్లో దొంగతనానికి పాల్పడి, ఆపై దాడికి తెగబడిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితులపై గతంలో క్రిమినల్ రికార్డ్స్ వున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం, దాడి కేసులో నిందితుల్ని ఖౌద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేశారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంటి ముందు నిల్చున్న వ్యక్తిపై దాడి చేసిన నిందితుడు, అతని వద్ద డబ్బుని లాక్కుని, దాడి చేశాడు. విచారణలో నిందితుడికి సహకరించిన మరికొందరిని గుర్తించిన పోలీసులు వారినీ అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







