ఐదుగురు భారతీయుల హత్య కేసులో ముగ్గురు సౌదీలకు మరణ శిక్ష
- October 22, 2018
సౌదీ అరేబియా ఈస్టర్న్ ఏరియా క్రిమినల్ కోర్టు, ఓ హత్య కేసులో ఐదుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. నిందితులు ముగ్గురూ సౌదీలే. మృతులు భారతీయులు. ఐదుగురు భారతీయుల్ని, ఫామ్ హౌస్లో విందుకు పిలిచిన నిందితులు, డ్రింక్స్లో మత్తు పదార్థాల్ని కలిపి, వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే చంపేశారు. వారి దగ్గరనుంచి నిందితులు డబ్బుని, మొబైల్ ఫోన్లనీ దోచుకున్నారు. అనంతరం మృతదేహాల్ని ఓ పెద్ద గోతిలో ఖననం చేసేశారు. హత్య కేసుతోపాటుగా, వీరిపై లిక్కర్ ఫ్యాక్టరీ నడుపుతున్నట్లు, హాష్ స్మోకింగ్ చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్ని న్యాయస్థానం దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేయడంతో, వారికి మరణ శిక్షను కూడా అమలు చేసేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







