దొంగతనం కేసులో ఆరుగురి అరెస్ట్
- October 24, 2018
మస్కట్:వివిధ దేశాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. దొంగతనం, అలాగే భయాందోళనలు సృష్టించడం వంటి అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. విలాయత్ ఆఫ్ సీబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టయినవారిలో ఒకరిపై గతంలో ఛారిటీ బాక్స్ల దొంగతనం కేసు వున్నట్లు అధికారులు చెప్పారు. ఓ షాప్లో నిందితులు దొంగనానికి పాల్పడ్డారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్