శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్సే
- October 26, 2018శ్రీలంక రాజకీయాల్లో కీలక మార్పు జరిగింది. దేశప్రధాని బాధ్యతల నుంచి రణిల్ విక్రమసింఘే వైదొలగగా...మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను నూతన ప్రధానిగా నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన ప్రకటించారు. కొంతకాలంగా విక్రమసింఘే, సిరిసేనల మధ్య పరిపాలన వ్యవహారాల్లో, పాలసీల ప్రకటనల్లో విభేదాలు రావడంతో యుఎన్పి (రణిల) నేతృత్వ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు యుపిఎఫ్ఎ ( శిరిసేన) ప్రకటించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..