మరో ‘మెగా’ వారసుడు వచ్చేస్తున్నాడు
- October 27, 2018
మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సోదరిని కుమారుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో నిలదొక్కుకున్నాడు. తాజాగా అయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సక్సెస్ ఫుల్ ఫిలిం మేకింగ్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూరుస్తున్నాడు. పూర్తి వివరాలు మరికోద్ది రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..