ఇండియన్ నేవీ ప్రోగ్రామ్లో రాయల్ సెయిల్ యాచ్ట్
- October 30, 2018
ఒమన్:సుల్తాన్ కబూస్ బిన్ సైద్ రాయల్ డైరెక్టివ్స్ నేపథ్యంలో రాయల్ సెయిల్ యాచ్ట్ 'జినాత్ అల్ బిహార్', కొచ్చిన్ పోర్ట్కి తరలి వెళ్ళింది. ఇండియన్ ఓసియన్ నేవీ సెమినార్ (ఐఓఎన్ఎస్) 10వ వార్షికోత్సవ సెర్మనీ సందర్భంగా జరిగే ఉత్సవాల్లో రాయల్ సెయిల్ యాచ్ట్ పాల్గొననుంది. నవంబర్ 13, 14 తేదీల్లో ఈ వేడుకలు జరుగుతాయి. ఇండియన్ ఓసియన్ రీజియన్కి సంబంధించిన 32 కోస్టల్ దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. మెరిటైమ్ కో-ఆపరేషన్పై ఈ ఈవెంట్లో చర్చలు జరుగుతాయి. సలాలాలో రాయల్ సెయిల్ యాచ్ట్ని 'జినాత్ అల్ బిహార్'ని 1988లో నిర్మించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!