తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం
- November 04, 2018అమరావతి:తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తుఫాను వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు చెక్కులు సిద్దం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం చంద్రబాబునాయుడు బాధితులకు చెక్కులు అందించనున్నారు. ఇందుకోసం సుమారు 5వందల కోట్ల రూపాయలు సాయంగా అందించనున్నారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు చొరవ తీసుకోవడంతో త్వరితగతిన చెక్కులు సిద్దమయ్యాయి. అధికారులు రేయింబవళ్లు శ్రమించి నష్టం అంచనాలు రూపొందించి నివేదికలు సిద్దం చేశారు. ఏ మాత్రం జాప్యం చేయకుండా… బాధితులకు పరిహారం కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు