తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం
- November 04, 2018
అమరావతి:తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తుఫాను వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు చెక్కులు సిద్దం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం చంద్రబాబునాయుడు బాధితులకు చెక్కులు అందించనున్నారు. ఇందుకోసం సుమారు 5వందల కోట్ల రూపాయలు సాయంగా అందించనున్నారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు చొరవ తీసుకోవడంతో త్వరితగతిన చెక్కులు సిద్దమయ్యాయి. అధికారులు రేయింబవళ్లు శ్రమించి నష్టం అంచనాలు రూపొందించి నివేదికలు సిద్దం చేశారు. ఏ మాత్రం జాప్యం చేయకుండా… బాధితులకు పరిహారం కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









