తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం
- November 04, 2018
అమరావతి:తిత్లీ తుఫాను బాధితులకు రికార్డు సమయంలో పరిహారం అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తుఫాను వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు చెక్కులు సిద్దం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం చంద్రబాబునాయుడు బాధితులకు చెక్కులు అందించనున్నారు. ఇందుకోసం సుమారు 5వందల కోట్ల రూపాయలు సాయంగా అందించనున్నారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు చొరవ తీసుకోవడంతో త్వరితగతిన చెక్కులు సిద్దమయ్యాయి. అధికారులు రేయింబవళ్లు శ్రమించి నష్టం అంచనాలు రూపొందించి నివేదికలు సిద్దం చేశారు. ఏ మాత్రం జాప్యం చేయకుండా… బాధితులకు పరిహారం కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







