దుబాయ్ లో జాక్ పాట్ కొట్టిన భారతీయుడు
- November 04, 2018దుబాయ్:దుబాయ్ లో పని చేస్తున్న కేరళకు చెందిన ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. యూఏఈలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీలో బ్రిట్జీ మార్కోస్ అనే వ్యక్తి రూ. 19.85 కోట్లు గెలుపోందాడు. లాటరీ తగలడంపై బ్రిట్జీ సంతోషం వ్యక్తం చేశారు. గతన కొన్నేళ్లుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నానని ఇది ఐదో సారి అని తెలిపారు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని అప్పులు తీర్చేందుకు, మిగతా దాన్ని సొంత ఇంటి నిర్మాణానికి వినియోగిస్తానని అన్నారు. ఏటా కేరళ వాసులకు లాటరీ తగులుతుందనే ఈసారి తాను కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతోనే ఉన్నానని, అదే ఇప్పుడు నిజమైందని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..