దుబాయ్ లో జాక్ పాట్ కొట్టిన భారతీయుడు

- November 04, 2018 , by Maagulf
దుబాయ్ లో జాక్ పాట్ కొట్టిన భారతీయుడు

దుబాయ్:దుబాయ్ లో పని చేస్తున్న కేరళకు చెందిన ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. యూఏఈలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీలో బ్రిట్జీ మార్కోస్ అనే వ్యక్తి రూ. 19.85 కోట్లు గెలుపోందాడు. లాటరీ తగలడంపై బ్రిట్జీ సంతోషం వ్యక్తం చేశారు. గతన కొన్నేళ్లుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నానని ఇది ఐదో సారి అని తెలిపారు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని అప్పులు తీర్చేందుకు, మిగతా దాన్ని సొంత ఇంటి నిర్మాణానికి వినియోగిస్తానని అన్నారు. ఏటా కేరళ వాసులకు లాటరీ తగులుతుందనే ఈసారి తాను కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతోనే ఉన్నానని, అదే ఇప్పుడు నిజమైందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com