సురేందర్ రెడ్డి చేతుల మీదుగా 'ఏడ తానున్నాడో' ఫస్ట్ లుక్ విడుదల..!!
- November 09, 2018అభిరామ్ మరియు కోమలి ప్రసాద్ లు జంటగా నటిస్తున్న 'ఏడ తానున్నాడో' చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తుండగా ఎ. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
నటీనటులు: అభిరామ్, కోమలి ప్రసాద్, సాత్విక్, కావేరీ, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, సుదర్శన్, లావణ్య రెడ్డి, వరలక్ష్మి, ఫణి
సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే & డైరెక్షన్: దొండపాటి వంశీ కృష్ణ
నిర్మాత: గుజ్జ యుగంధర్ రావు
బ్యానర్: తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్
సహ-నిర్మాత: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: దొండపాటి సినిమాస్
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ: ఏ శ్రీకాంత్ BFA
ఎడిటర్: కుమారన్ / నరేష్ రెడ్డి
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..