ఛారిటీ రన్లో 3 వేల మంది..
- November 10, 2018
బహ్రెయిన్:పలు రకాల ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం 50,000 బహ్రెయినీ దినార్స్ సేకరించేందుకుగాను నిర్వహించిన మారథాన్లో 3 వేల మంది రన్నర్స్, 200 టీమ్లుగా పార్టిసిపేట్ చేశారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే, బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రోటరాక్ట్ బహ్రెయిన్ నిర్వహణలో జరిగింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ ఈవెంట్ని నిర్వహించారు. బిఎంఆర్ 2018 ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ హిషాంగ్ కెవల్రామ్ మాట్లాడుతూ, బహ్రెయిన్ మారథాన్ రిలేలో పెద్ద యెత్తున పార్టిసిపెంట్స్ పాల్గొన్నారని తెలిపారు. తాజా ఈవెంట్ బహ్రెయిన్లోనే అతి పెద్ద ఛారిటీ ఈవెంట్గా రికార్డులకెక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా మొత్తంగా 50,000 బహ్రెయినీ దినార్స్ నిధుల్ని సమీకరించారు. పలు రకాలైనా సేవా కార్యక్రమాల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!