అమెరికాలో తెలంగాణ వాసిని కాల్చి చంపిన బాలుడు
- November 17, 2018అమెరికా:అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. మెదక్కు చెందిన సునీల్ ఎడ్లా వెంట్నార్ సిటీలో నివసించేవారు. శనివారం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయనపై ఎదురింట్లో ఉన్న 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం సునీల్ కారును తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. అయితే అతడు సునీల్ను ఎందుకు హత్య చేశాడనేది ఇంకా తెలియ లేదు. నిందితుడు మైనర్ కావడం వల్ల అతడి పేరును బయటపెట్ట లేదని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు