మౌంటెయిన్స్లో ఇరుక్కున్న వ్యక్తి: ఎయిర్ లిప్ట్ చేసిన అధికారులు
- November 17, 2018
మస్కట్: ఒమన్లోని ఓ మౌంటెయిన్లో ఇరుక్కుపోయిన పౌరుడ్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ రక్షించింది. ముసందామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ ఖసబ్లోని మౌంటెయిన్స్లో బాధితుడు ఇరుక్కుపోగా, అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. బాధిత వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అత్యవసర వైద్య చికిత్స అందించిన అనంతరం రాయల్ ఎయిర్ఫోర్స్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్య చికిత్స అందుతోందిప్పుడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!