జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల మృతి.!
- November 18, 2018జమ్ముకశ్మీర్లోని షోపియన్ జిల్లా రెబ్బాన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఉగ్ర కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఆదివారం తెల్లవారు జామున నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరపడంతో తిరిగి ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని జమ్ముకశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది. వారి నుంచి తుపాకీలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు