హజ్ యాత్రకు గడువు పెంపు
- November 19, 2018
హైదరాబాద్: హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచింది. కేంద్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాంత్రకు వెళ్లాలనుకున్న వారు డిసెంబర్ 12వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కేంద్ర హజ్ కమిటీ సీఈవో మక్సూద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. వచ్చే ఏడాది హజ్ యాత్రకు వెళ్లేందుకు గడువు శనివారంతో ముగిసిందని, వివిధ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఈ గడువును పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పాస్పోర్టుఉ డిసెంబర్ 18వ తేదీ లోపు జారీ చేసి ఉండాలని, గడువు 2020 జనవరి 31వ తేదీ వరకూ ఉండాలని స్పష్టం చేశారు. హాజీల ఎంపిక డిసెంబర్ చివరి వారంలో లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!