ఇండియన్ సోషల్ రిఫార్మర్కి బహ్రెయిన్లో ఘన నివాళి
- November 20, 2018అలిగర్ ముస్లిం యూనివర్సిటీ అల్యూమినీ అసోసియేషన్ బహ్రెయిన్ (ఎఎమ్యుఎఎబి), తమ ఫౌండర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 201వ జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 275 మంది హాజరయ్యారు. ఎఎంయు అల్యుమినీ - బహ్రెయిన్లో ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద గ్యాదరింగ్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పాటించిన విలువలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా వున్నాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. షురా మెంబర్ డాక్టర్ ఫాతెమా అబ్దుల్జబ్బార్ అలకూహెజి, అనుభవవ్ సిన్హా తదిత ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎఎమ్యుఎఎబి జనరల్ సెక్రెటరీ డాక్టర్ షరిక్ అహ్మద్ మాట్లాడుతూ, గ్రేట్ స్కాలర్, విజనరీ, సోషల్ రిఫార్మర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ని స్మరించుకోవడం గొప్ప విషయమని అన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..