భారత సంతతి మహిళలకు అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డులు
- November 20, 2018ఎనిమిది మంది భారత సంతతి మహిళలకు అమెరికా అత్యున్నత పురస్కారాలు లభించాయి. రాజకీయాలు, వ్యాపారం, మానవ హక్కులు, ఖగోళ భౌతిక శాస్త్రం తదితర రంగాల్లో వారు అందించిన సేవలకు గాను ట్రంప్ ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి పురస్కారాలతో వారిని సత్కరించింది. ఇమ్మిగ్రేషన్ న్యాయవాది షీలా మూర్తి, ఏషియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్(ఏఏహెచ్ఓఏ) వైస్ ఛైర్పర్సన్ జాగృతి పన్వాలా, డెమోక్రటిక్ పార్టీ ఫండ్రైజర్ అండ్ ఆర్ట్ కలెక్టర్ మహీందర్ టక్, నాసా ఆస్ట్రో ఫిజిస్ట్ మధులిక గుహతకుర్తా తదితర మహిళలు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ