ట్విటర్ సీఈవోపై చర్యలుంటాయి: హోంమంత్రి
- November 22, 2018
రెచ్చగొట్టే విధంగా పోస్టర్ ను ప్రదర్శించిన ట్విటర్ సీఈవో జాక్ డోర్సేపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై తన శాఖ అధికారులు డోర్సేతో మాట్లాడారని అన్నారు. ఇటీవల భారత్ లో పర్యటించిన డోర్సే.. పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా జర్నలిస్టులు, రచయితలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫోటో దిగుతూ 'బ్రాహ్మణీయ పితృస్వామ్య భావజాలం నశించాలి' అని రాసిన పోస్టర్ ను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!