కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై దాడి

- November 23, 2018 , by Maagulf
కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై దాడి

పాకిస్థాన్ కరాచీలోని చైనా రాయబార కార్యాలయం సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. సాయుధులైన నలుగురు వ్యక్తులు చైనా రాయబార కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. దీంతో అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు మృత చెందగా, మరోకరు గాయపడ్డారు. తప్పించుకున్న దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com