ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఫైన్
- November 24, 2018
బ్రిస్బేన్: బ్రిస్బేన్లో తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టుకు షాక్. ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా ఆస్ట్రేలియా జరిమానాకు గురైంది. టీమ్ కెప్టెన్ అరోన్ ఫించ్ మ్యాచ్ ఫీజులో 20శాతం, జట్టు సభ్యులకు 10శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో ఆసీస్ ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఆసీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టీ20 వర్షం కారణంగా రద్దుకావడంతో సిరీస్ ఫలితం నిర్ణయించే మూడో టీ20 ఆదివారం సిడ్నీలో జరగనుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్