ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఫైన్
- November 24, 2018
బ్రిస్బేన్: బ్రిస్బేన్లో తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టుకు షాక్. ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా ఆస్ట్రేలియా జరిమానాకు గురైంది. టీమ్ కెప్టెన్ అరోన్ ఫించ్ మ్యాచ్ ఫీజులో 20శాతం, జట్టు సభ్యులకు 10శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో ఆసీస్ ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఆసీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టీ20 వర్షం కారణంగా రద్దుకావడంతో సిరీస్ ఫలితం నిర్ణయించే మూడో టీ20 ఆదివారం సిడ్నీలో జరగనుంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







