ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఫైన్
- November 24, 2018
బ్రిస్బేన్: బ్రిస్బేన్లో తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టుకు షాక్. ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా ఆస్ట్రేలియా జరిమానాకు గురైంది. టీమ్ కెప్టెన్ అరోన్ ఫించ్ మ్యాచ్ ఫీజులో 20శాతం, జట్టు సభ్యులకు 10శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో ఆసీస్ ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఆసీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టీ20 వర్షం కారణంగా రద్దుకావడంతో సిరీస్ ఫలితం నిర్ణయించే మూడో టీ20 ఆదివారం సిడ్నీలో జరగనుంది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









