ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఫైన్
- November 24, 2018
బ్రిస్బేన్: బ్రిస్బేన్లో తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టుకు షాక్. ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా ఆస్ట్రేలియా జరిమానాకు గురైంది. టీమ్ కెప్టెన్ అరోన్ ఫించ్ మ్యాచ్ ఫీజులో 20శాతం, జట్టు సభ్యులకు 10శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో ఆసీస్ ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఆసీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టీ20 వర్షం కారణంగా రద్దుకావడంతో సిరీస్ ఫలితం నిర్ణయించే మూడో టీ20 ఆదివారం సిడ్నీలో జరగనుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







