వరల్డ్ యాంటీ బయాటిక్ అవేర్నెస్ వీక్
- November 24, 2018
బహ్రెయిన్:యాంటీ బయాటిక్ రెసిస్టెంట్ మైక్రోబ్స్తో పోరాటం కోసం నేషనల్ స్ట్రేటజీని రూపొందించారు. సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్ (ఎస్సిహెచ్) ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో యాంటీ బయాటిక్ విషయమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మరియం అల్ జలాహ్మా, హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలెహ్, పలువురు అండర్ సెక్రెటరీస్, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గల్ఫ్ హోటల్, అవాల్ బాల్రూమ్లో ఈ కార్యక్రమం జరిగింది. వరల్డ్ యాంటీ బయాటిక్ అవేర్నెస్ వీక్లో భాగంగా ఈ గ్లోబల్ ఈవెంట్ని నిర్వహించారు. యాంటీబయాటిక్స్ వినియోగం తగ్గించడం ద్వారా, ముప్పుని కొంతవరకు అధిగమించవచ్చునని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాత్రమే, యాంటీ బయాటిక్స్ వాడకం తగ్గించగలమని వక్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!