రెయిన్ అలర్ట్ జారీ చేసిన సివిల్ డిఫెన్స్
- November 24, 2018
బహ్రెయిన్:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, అన్స్టేబుల్ వెదర్ నేపథ్యంలో జనరల్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఇళ్ళల్లోకి రెయిన్ వాటర్ ప్రవేశించినప్పుడు, అత్యవసర వస్తువుల్ని ఫస్ట్ ఫ్లోర్కి తరలించడం, ఎలక్ట్రిసిటీని డిస్కనెక్ట్ చేయడం తప్పనిసరి అని డైరెక్టరేట్ పేర్కొంది. ఎవరూ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ని టచ్ చేయరాదు. బ్యాటరీల సహాయంతో పనిచేసే టార్చ్లను ఉపయోగించాల్సి వుంటుందని అధికారులు సూచించారు. వాహనాలు తగిన వేగంతో మాత్రమే నడపాలని సూచించిన అధికారులు, లోతట్టు ప్రాంతాల వైపు వాహనాలు వెళ్ళనీయకుండా జాగ్రత్తపడాలని కోరారు. సీఫేరర్స్, సెయిలింగ్ సిమ్మింగ్ చేయకుండా కోస్ట్గార్డ్ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సమయాల్లో ఎమర్జన్సీని సంప్రదించాలని కోస్ట్గార్డ్ పేర్కొంది. మొదటి రెండో స్పెల్స్లో కింగ్డమ్ వ్యాప్తంగా పలు చోట్ల డ్యామేజీ జరిగింది. సదరన్ గవర్నరేట్ ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!