అక్రమ బార్బిక్యూయింగ్పై దాడులు
- November 24, 2018
మస్కట్: మునిసిపల్ అథారిటీస్, పబ్లిక్ ప్లేసెస్లో అక్రమంగా బార్బిక్యూయింగ్ చేస్తున్నవారిపై జరీమానాలు విధించడంతోపాటు, మరికొందరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. బార్బిక్యూయింగ్ చేస్తున్నవారితోపాటు, పబ్లిక్ ప్లేస్లలో లిట్టరింగ్ చేస్తున్నవారిపైనా చర్యలు తీసుకున్నారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకున్నామనీ, పార్కుల్లో చెత్తని ఇష్టమొచ్చినట్లుగా పారేస్తున్నారనీ, అలాంటివారికి జరీమానాలు విధించడం జరిగిందని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..