పూరి నిర్మాతగా తనయుడితో మరో మూవీ..
- November 26, 2018
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా చిత్రం తీశారు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు..అయినప్పటికీ పూరి తన కుమారుడితో మరో చిత్ర చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ మూవీకి పూరి నిర్మాత మాత్రమే. అనిల్ దర్శకుడిగా ఈ మూవీ ద్వారా పరిచయం చేస్తున్నాడు పూరి. మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. ఈ మూవీలో గాయత్రీ భరద్వాజ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ మూవీ ద్వారా గాయత్రీ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నది.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!