డ్రైవింగ్ చేస్తూ ఫొటోలు తీస్తే 800 దిర్హామ్ల జరిమానా
- November 27, 2018
దుబాయ్: డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫొటోలు తీస్తే, క్షణాల్లో పరిస్థితులు విపరీతంగా మారొచ్చు. అందుకే భారీ జరిమాణాలతో ఈ తరహా ఉల్లంఘనలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ - దుబాయ్, మోటరిస్టులకు ఈ విషయమై హెచ్చరికలు జారీ చేసింది. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు దిగినా, ఫొటోలు తీసినా 800 దిర్హామ్ల జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్స్ విధించనున్నట్లు పేర్కొంది ఆర్టిఎ. ఫోన్లలో ఫొటోలు తీయడం ద్వారా రియాక్షన్ టైమ్ తగ్గిపోతుందని ఆర్టిఎ వివరించింది. ఒక్క సెకెన్లో రోడ్డు మీద పరిస్థితులు మారిపోతాయనీ, అలా చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశంతోపాటు, తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం వుంటుందని వాహనదారుల్ని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!