భవనం పైనుంచి పడి మృతి చెందిన మహిళ
- November 27, 2018
22 ఏళ్ళ ఫిలిప్పినా మహిళ ఒకరు అజ్మన్లోని ఓ భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా షేక్ ఖలీఫా హాస్పిటల్ వైద్యులు ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఫిలిప్పీన్ కాన్సుల్ జనరల్ పాల్ రేమండ్ కోర్టెస్ చెప్పారు. మనీలాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్కి ఈ ఘటనపై సమాచారం అందించినట్లు పేర్కొన్నారు కోర్టెస్. మృతదేహాన్ని రిపాట్రియేట్ చేయడానికి సంబంధించి తగు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు అజ్మన్ అథారిటీస్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







