భవనం పైనుంచి పడి మృతి చెందిన మహిళ
- November 27, 2018
22 ఏళ్ళ ఫిలిప్పినా మహిళ ఒకరు అజ్మన్లోని ఓ భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా షేక్ ఖలీఫా హాస్పిటల్ వైద్యులు ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఫిలిప్పీన్ కాన్సుల్ జనరల్ పాల్ రేమండ్ కోర్టెస్ చెప్పారు. మనీలాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్కి ఈ ఘటనపై సమాచారం అందించినట్లు పేర్కొన్నారు కోర్టెస్. మృతదేహాన్ని రిపాట్రియేట్ చేయడానికి సంబంధించి తగు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు అజ్మన్ అథారిటీస్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







