220 మంది రీసెర్చర్స్ తొలగింపు
- December 01, 2018
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - అడ్మినిస్ట్రేషన్ సెక్టార్ 220 మంది రీసెర్చ్ స్కాలర్స్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మరియు సైకలాజికల్ రీసెర్చర్స్ ఈ ఏడాది చివరి నాటికి టెర్మినేట్ అవుతారని సమాచారమ్. ఈ మేరకు 220 మంది రీసెర్చర్స్తో కూడిన ఓ లిస్ట్ ప్రచారంలోకి వచ్చింది. అయితే సోషల్ మరియు సైకలాజికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఫైసల్ అల్ ఒస్తాజ్ మాట్లాడుతూ, లిస్ట్లో కొన్ని తప్పులు వున్నాయనీ, ప్రచారంలో వున్న నెంబర్ సగానికి తగ్గే అవకావం వుందని అన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!