కాంగ్రెస్ వల్లే ముందస్తుకు వెళ్లాల్సి వచ్చింది
- December 01, 2018తెలంగాణ:కాంగ్రెస్ వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు కేసీఆర్. ప్రతి అభివృద్ధి పనిని కాంగ్రెస్ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ముందస్తుకు సిద్ధమయ్యామని ప్రజలకు వివరించారాయన. మణుగూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్..పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులకు ఆరు నెలల్లో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు